ముస్లింలకు ఓటు హక్కును నిరాకరించాలంటూ ప్రకటన చేసిన ఒక్కలిగ పీఠాధిపతిపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేయడంపై కేంద్ర మంత్రి కుమార స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అరాచ
కేంద్ర మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామిపై కేసు నమోదైంది. మైనింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న తనను కుమారస్వామి బెదిరించారంటూ ఒక పోలీస్ ఉన్నతాధికారి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
తనపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, 12 ఏండ్ల పాత కేసులో జైలుకు పంపించాలని అనుకుంటున్నదని కేంద్రమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు.
విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఈ ప్లాంట్పై అనేక మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు.