కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ నివాసంలో శుక్రవారం ఉదయం ఓ 30 ఏండ్ల యువకుడి మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కౌశల్ కిషోర్ ఇంట్లో వినయ్ శ్రీవాస్తవ అనే యువకుడు అనుమానాస్పద స్�
తాగుబోతు వ్యక్తితో కూతురు పెండ్లి చేయవద్దని కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ సూచించారు. ఉత్తరప్రదేశ్లోని లాంబువా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘పొరపాటున క
సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్కు నార్కో టెస్ట్ నిర్వహించేందుకు ఢిల్లీలోని సాకేత్ కోర్టు అనుమతి ఇచ్చింది. గురువారంతో నిందితుడి కస్టడీ ముగియటంతో పోలీసులు వీడియో కాన్ఫర�
కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడారు. శ్రద్ధ హత్యపై స్పందించాలని యాంకర్ కోరగా ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రద్ధ హత్యకు స్వయంగా ఆమెనే కారణమని ఆరోపించారు.