భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఆరు రోజుల యూకే, ఐర్లాండ్ పర్యటనలో భాగంగా జైశంకర్ లండన్లోని ఛాఠమ్ హౌస్లో పలు సమావేశాల్లో పాల్గొని బుధవారం రాత్ర�
ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినవారి వలలో పడి మోసపోయిన 17 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి బయల్దేరినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం తెలిపారు.
విదేశాంగ మంత్రి జైశంకర్కు కేంద్ర హోం శాఖ భద్రతను పెంచిం ది. ప్రస్తుతం ఆయనకు ‘వై’ క్యాటగిరీ కింద ఢిల్లీ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. దీన్ని ‘జెడ్' క్యాటగిరీకి పెంచిన ట్లు విశ్వసనీయ సమాచారం.
భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. ఈ ఏడాది జూన్ నాటికి 87,026 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు.
న్యూఢిల్లీ : గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆ దేశంలో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్రం తరఫున విదేశాంగ మం�
శ్రీలంకలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రస్తుతం శరణార్థుల సంక్షోభం లేదని కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం, పొరుగు దేశానికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్�