దేశంలో గత 10 ఏండ్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 1,700 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంత భూమిని కోల్పోయామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Manipur Polls | మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 60 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్
Climate change | వాతావరణ మార్పే అతిపెద్ద ప్రపంచ సవాల్ అని, దాన్ని ఎదుర్కొనేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం అన్నారు. ఇండియా-యూఎస్ క్లైమేట్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 కిం�