న్యూఢిల్లీ: దేశంలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతన్నది. సామాన్యులేగాక పలువురు సినీ, రాజకీయరంగ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వంలో ఈశాన్య ప్రాంత
న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి (ఇండిపెండెంట్) సంతోష్ గంగ్వార్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్ వచ్చ�
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హౌరాలోని దొమ్జూర్ నియోజకవర్గంలో పర్యటించి�
రాయ్పూర్: నక్సలిజాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కలిసి నక్సలిజానికి ముగింపు పలుకుతామన్నార�
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో ఐదుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఎన్కౌంటర్లో ప్రాణ త్యాగాలు చేసిన ఆ అమరులకు �
కోల్కతా: నెల రోజుల క్రితం బీజేపీ కార్యకర్త అయిన తన కుమారుడు గోపాల్ మజుందార్కు, టీఎంసీ కార్యకర్తలకు మధ్య జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు శోవ మంజుందార్ (85) మృతిచెందారు. ఉత్తర 24 ప
కోల్కతా: పశ్చిమబెంగాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా మైండ్గేమ్లు పని చేయబోవని అధికార త్రుణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా తన జిమ్మిక్కు
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో 21న ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోల్కతాలో ఎన్నికల మేనిఫెస్టో వి�