భద్రతా వైఫల్యంపై పార్లమెంటు శుక్రవారం కూడా అట్టుడికింది. పార్లమెంటులోకి దుండగుల చొరబాటుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలన్న డిమాండ్తో ఉభయ సభలను ప్రతిపక్షాలు స్తంభింపజేశాయి.
పార్లమెంటులోకి దుండగుల చొరబాటుపై పార్లమెంటు ఉభయ సభలు గురువారం అట్టుడికాయి. భద్రతా లోపాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటనలు చేయాలని విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి డిమాండ్ చేయటంతో సభా
వ్యభిచారాన్ని క్రిమినల్ నేరంగా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఓ పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసే అవకాశం కనిపిస్తున్నది. వలస పాలన కాలంనాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లకు బదులుగా భారతీయ న్యాయ స
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తున్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు. సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ�