న్యూఢిల్లీ : ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 35,342 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. దేశవ్యాప్తంగా 38,740 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 483గా ఉన్నట�
దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందా లేదా అన్నది తెలుసుకునేందుకు రానున్న వంద రోజులు కీలకమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ వైపు మల్లుతున్నదని, కొన్ని
న్యూఢిల్లీ : దేశంలోని 47 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు ఇప్పటికీ పది శాతం పైగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచాలని రాష్ట్రాలను కోరింది. కంటైన్మెంట�
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 38,949 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 542 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. 40,026 మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారు.
న్యూఢిల్లీ : కొవిడ్-19 థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక సూచనలుచేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపెరచాలని, పి
న్యూఢిల్లీ : కరోనా టీకాల కొరతపై రాజకీయ నేతలు ఇష్టారీతిన చేసే వ్యాఖ్యలు భయాందోళనలు రేకెత్తించేలా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండ్వియ అన్నారు. జులై నెలలో పంపిణీ చేసే వ్యాక్సిన�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 42,766 కేసులు నమోదవగా, తాజాగా 41 పైచిలుకు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొ
దేశంలో 36.13కోట్లకుపైగా టీకాల పంపిణీ | టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 36కోట్లకుపైగా టీకాలు వేసిన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయం 7 గంటల వరకు అందించిన నివేదిక ప్రక�
కరోనా కేసులు | దేశంలో కరోనా రోజువారీ కేసులతో పాటు మరణాలు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 43,733 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో కొత్తగా 34వేల కరోనా కేసులు.. | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 34,703 కొత్తగా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.