టీకాల పంపిణీలో మరో మైలురాయిని దాటిన భారత్ | కరోనా టీకాల పంపిణీలో భారత్ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 34కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
దేశంలో 97.06శాతానికి కరోనా రికవరీ రేటు | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. రోజువారీ కేసులతో పాటు మరణాలు సైతం తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,111 కొత్త కేసులు రికార్డయ్యాయని
దేశంలో కొత్తగా 46వేల కరోనా కేసులు | దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 46,617 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.
వ్యాక్సినేషన్ @ 33.96కోట్లు | దేశంలో టీకా డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్నది. మొత్తం టీకాల పంపిణీ 34కోట్లకు చేరువైంది. ప్రస్తుతం ఉన్న తాతాల్కిక సమాచారం మేరకు 33,96,28,356 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.
దేశంలో 33.54కోట్లు దాటిన టీకాల పంపిణీ | దేశంలో టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. బుధవారం నాటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ 166వ రోజుకు చేరింది. రాత్రి 7 గంటల వరకు అందిన సమాచారం
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 96.92శాతానికి రికవరీ రేటు | దేశంలో రోజువారీ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,951 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు | దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసులతో పాటు వైపు మరణాలు సైతం దిగి వస్తున్నాయి.
కరోనా కేసులు| దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్త 50,040 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కు చేరింది. ఇందులో 2,92,51,029 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,86,403 మంది బాధితులు చికిత
దేశంలో 30.72 టీకా డోసుల పంపిణీ : ఆరోగ్యశాఖ | కరోనాకు వ్యతిరేకంగా టీకా డ్రైవ్ దేశంలో ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 30.72 కోట్ల టీకాలకుపైగా పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
దేశంలో 3కోట్లు దాటిన కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న రోజువారీ కేసులు 42వేలకు చేరగా.. మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 50,848 కరోనా కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ
కరోనా టీకా డ్రైవ్లో మరో మైలురాయి దాటిన భారత్ | కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు ఇచ్చిన టీకాల సంఖ్య 29కోట్లు దాటింది.