దేశవ్యాప్తంగాగణతంత్ర దినోత్సవ వేడుకలు..నింగి, నేల, నీరు వేదికలుగా జరిగాయి. గుజరాత్లోని ద్వారక తీరంలోని స్కూబా డైవర్లు భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్ని వినూత్నంగా నిర్వహించారు.
అమెరికా నావికా దళం మాజీ డైవర్, బయోమెడికల్ ఇంజినీరింగ్ స్పెషలిస్ట్ జో డిటూరీ నీటి అడుగున 100 రోజులు నివసించి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో నమోదైన 74 రోజుల రికార్డును చెరిపేశారు.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఉప్పల్ ఆర్టీసీ డిపో సమీపంలోని మైదానంలో కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. వినూత్న రీతిలో ఏర్పాట�
పర్యాటక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న భాగ్యనగరంలో ఆహ్లాదానికి కొదువ లేదు. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే సాగర్ తీరాన ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ్ మేళా సముద్రపు అనుభూతిని మిగిలి�
పర్యాటక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న భాగ్యనగరంలో ఆహ్లాదానికి కొదువ లేదు. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే సాగర్ తీరాన ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ్ మేళా సముద్రపు అనుభూతిని మిగిలి�
ప్లాస్టిక్ వల్ల ఎంత అనర్థం జరుగుతుందో తెలియజెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్రం అడుగున ప్లాస్టిక్ కవర్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఓ చేపను కొందరు స్కూబా డైవర్లు సురక్షితంగా