మీరు కూరగాయల కొనేందుకు మార్కెట్కు వస్తున్నారా..? ఐతే జర పడవలు వెంట తెచ్చుకోండి.. ఎందుకంటే... గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ జల దిగ్బంధంలో చిక్కుకుంది.
యాసంగి పంటలకు నీటి తడులు అందించలేక రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో దిగాలు చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా పడినా.. ఎగువ నుంచి ప్రాజెక్టులకు వరద వచ్చినా.. ఎక్క�
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. నీళ్లు లేక, సరిపడా కరెంట్ రాక పంటలు ఎండిపోతుండడంతో తల్లడిల్లిప