అనేక దేశాలు నియంత్రించాలని చూసినా, ఉగ్రవాద సంస్థ అల్ఖైదా మళ్లీ తన సామర్థ్యాన్ని పెంచుకొంటున్నట్టు ఐరాస పర్యవేక్షణ బృందం నివేదిక వెల్లడించింది. అమెరికాలో 9/11 దాడుల సమయంలో ఆ సంస్థ 5 వేల మంది సభ్యులను కలిగి
UN Report | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) వద్ద గత ఏడాది జరిగిన బాంబు పేలుడు (Bomb Blast) ఘటనపై ఐక్యరాజ్య సమితి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పేలుడుతో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద స�
Fertility Crisis: దేశ జనాభా 146 కోట్లకు చేరుకున్నది. భారత్లో ఫెర్టిలిటీ రేటు పడిపోయినట్లు యూఎన్ తన నివేదికలో చెప్పింది. మహిళలు సగటున ఇద్దర్ని మాత్రమే కంటున్నారని ఆ రిపోర్టులో తెలిపారు. పునరుత్పత్�
ఇజ్రాయెల్ దిగ్బంధనంలో కొనసాగితే గాజాను పునర్నిర్మించేందుకు 350 ఏండ్లు పట్టవచ్చని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి కాన్ఫరెన్స్ నివేదిక అంచనా వేసింది. 2007లో గాజాలో హమాస్ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇజ�
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన జీవన వ్యయ సంక్షోభం ఏర్పడినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైటన్లు కూడా తన రిపోర్ట్లో అభిప్రాయపడింది. 21వ
ముంబై: ఇండియాకు 2020లో భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. గతేడాది 6400 కోట్ల డాలర్లు (సుమారు రూ.4.75 లక్షల కోట్లు) ఎఫ్డీఐలు వచ్చినట్లు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించ