ఉమామహేశ్వర ప్రాజెక్టు భూసేకరణపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో గందరగోళం చోటు చేసుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో నిర్వహించనున్న సదస్సుపై భూనిర్వాసితులకు అధికారులు వారం ముందుగాన�
ఉమామహేశ్వర ప్రాజెక్టు తమకు వద్దన్నందుకు రైతులపై పోలీస్ నిర్బంధం కొనసాగింది. శనివారం తెల్లవారుజామునే బల్మూరు, అనంతవరం, మైలారం, అంబగిరి గ్రామాలకు చెందిన 15 మంది భూనిర్వాసితులను అదుపులోకి తీసుకొన్నారు. పో
ఆరు నూరైనా ఉమమాహేశ్వర ప్రాజెక్ట్ను నిర్మించి కృష్ణా నీటిని పారిచ్చి రైతుల పాదాలు కడుగుతామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూరులో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో భూ�
ఉమామహేశ్వర ప్రాజెక్టు మాకొద్దు’ అంటూ స్థానిక రైతులు అధికారులను అడ్డుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు శివారులో ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే చేసేందుకు సోమవారం అధికారులు వచ్చారు.