అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్లో ప్రతి 10 శాతం ఆహారం టైప్-2 మధుమేహం ముప్పును 17% పెంచుతుందని తేలింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు ఈ అధ్యయనాన్�
బేకరీ తిండ్లు, బుస్సుమని పొంగే పానీయాలు, చక్కెర ఎక్కువగా ఉన్నవి, రెడీ టు ఈట్ ఆహారాలను ఎక్కువగా తింటున్నారా? అయితే ‘ద బీఎంజే’ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నది.
రోగాల ముప్పును తగ్గించుకునేందుకు చక్కెర, ఉప్పు తినడాన్ని తగ్గించాలని ప్రజలకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) సూచించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) ఆధీ�
చిప్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తినడం వల్ల దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో మరణించే ముప్పు పెరుగుతుందని ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. 96 వేల మంది డాటా సేకరించి �
అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం (యూపీఎఫ్) అనేక ఆరోగ్య సమస్యలకు మూలమని (New Study) చెబుతుంటారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారంతో దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కొన్నేండ్లుగా పలు అధ్యయనాలు వెల్లడ�
Health study | అల్ట్రా ప్రాసెస్ ఆహారాలను తీసుకోవడం చాలా డేంజర్ అని అధ్యయనకారులు తేల్చారు. రెడీ టూ ఈట్ మీల్స్, ఫ్రోజెన్ పిజ్జా వంటి ప్రీప్యాక్డ్ ఫుడ్స్ మన ఆరోగ్యాన్ని త్వరగా దెబ్బతీస్తాయని వారు హెచ్చరిస్త