PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ జులై 23-24 తేదీల్లో బ్రిటన్లో పర్యటించనున్నారు. ఇది మోదీకి నాల్గో అధికారిక పర్యటన కానున్నది. అనంతరం ప్రధాని మోదీ జులై 25-26 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటించనున్నారు.
Kavitha | నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం యూకేకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సెండాఫ్ ఇచ్చారు. ప్రపంచంలోనే ప్రముఖమైన ఆక్స్ఫర్డ్
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం లండన్ బయల్దేరి వెళ్లింది. మే 18నుంచి 26వ తేదీవరకు సాగనున్న ఈ పర�
ముంబై: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత క్రికెటర్లు, కోచింగ్ సహాయ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు ముంబైలోని బయో బబుల్లో అడుగుపెట్టారు. ఎనిమిది రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉంటారు. టీమ్ఇండియా జూన్ 2న ఇంగ్�
న్యూఢిల్లీ : ఇంగ్లండ్లో ఇప్పుడు టెన్నిస్ సీజన్. జూన్ 6వ తేదీన నాటింగ్హామ్ ఓపెన్ ప్రారంభంకానున్నది. ఆ ఈవెంట్లో సానియా మీర్జా పాల్గొనున్నది. ఇక ఆ తర్వాత జరిగే ఈవెంట్లు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పట
ఒకరు బ్యాటింగ్లో పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలిసిన అభిమన్యుడైతే.. మరొకరు బౌలింగ్లో ప్రత్యర్థి పాలిట నాగాస్త్రం. లీగ్ల జోరులోనూ సంప్రదాయ క్రికెట్పైనే ఎక్కువ దృష్టి పెట్టిన ఇద్దరు యువ ఆటగాళ్లను బీసీస�