సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరలో ప్రధాన ఘట్టమైన రంగం (Rangam) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత (Matangi Swarnalatha) భవిష్యవాణి (Bhavishyavani) వినిపించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కుర
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి పొన్నం ప్�
Hyderabad | జోగినీలు, శివసత్తులపై దాడులు చేసిన చరిత్ర ఈ దేశంలోనే లేదని, కానీ బల్కంపేట ఎల్లమ్మ ఆల య ప్రాంగణంలో తమపై జరిగిందని జోగినీ శ్యామల ఆవేదన వ్యక్తంచేశారు.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా ప్రధాన ఘట్టమైన ఘటోత్సవం నేటి నుంచి ప్రారంభం కానున్నదని ఆలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డి తెలిపారు. శనివారం ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివ�
Rangam | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా ఆలయంలో రంగం (Rangam) కార్యక్రమం జరిగింది
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి �
మంత్రి తలసాని | ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ ఆలయాలకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.