యూజీ విద్యార్థుల కోసం నిర్మించిన హాస్టల్ భవనం యూజీ విద్యార్థులకే కేటాయించాలంటూ.. బుధవారం విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏవీ రాజశేఖర్ వారితో చర్చించారు.
మెడికల్ విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగుతున్నది. స్థానికతను నిర్ధారించడంలో విఫలమైన వైద్యారోగ్య శాఖ.. ఇప్పటికే యూజీ విద్యార్థుల కౌన్సెలింగ్ను ఆలస్యం చేసి వేలాది మంది విద్యార్థులను ము�
Sabitha Indra Reddy | గత ప్రభుత్వం నిజాం కాలేజ్ విద్యార్థినుల కోసం, యూజీ అమ్మాయిలకు, పీజీ అమ్మాయిలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు కట్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతమున్న యూజీ హాస్టల్ భవనంలో పీజీ అమ్మాయిలకు 50 శా�
నిజాం కళాశాలలోని గర్ల్స్హాస్టల్ను పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థినులకే కేటాయించాలని, అప్పటివరకు తాము ఆందోళన విరమించబోమని విద్యార్థినులు స్పష్టంచేశారు.
నిజాం కళాశాలలోని గర్ల్స్ హాస్టల్ను వంద శాతం యూజీ విద్యార్థినులకే కేటాయించాలంటూ.. సోమవారం సైతం విద్యార్థులు ఆందోళన చేశారు. తొలుత చింతచెట్టు వద్ద నిరసన తెలిపిన విద్యార్థులు.. తమకు న్యాయం చేయాలంటూ.. రోడ్డ�