జాతీయంగా యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ)లో మరిన్ని మార్పులు చేస్తూ యూజీసీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. కొత్తగా నెగెటివ్ మార్కింగ్ విధానాన్
ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు యూజీసీ శ్రీకారం చుడుతున్నది. యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, వ్యవధి, అర్హతలకు సంబంధించి అనేక సంస్కరణలను ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో ముసాయిదాను గురువ
CUET UG 2024 | ఈ ఏడాది సీయూఈటీయూజీకి 13,47,618 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, నిరుడుతో పోల్చితే ఈ ఏడాది దరఖాస్తుల తగ్గడం గమనార్హం. నిరుడు 8.03 లక్షల మంది అబ్బాయిలు, 6.96 లక్షల మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకొన�
నీట్ యూజీ రాష్ట్ర అభ్యర్థుల జాబితాను కాళోజీ వర్సిటీ విడుదల చేసింది. నీట్లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు వచ్చిన అభ్యర్థి రఘురాం రెడ్డి.. రాష్ట్ర ర్యాంకుల్లో టాపర్గా నిలిచారు.