ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత ఇమేజ్ కోసం రాజీవ్భీమా ఎత్తిపోతల పథకానికే గండికొడుతున్నారు. అదనపు జలాలను సాధించాల్సింది పోయి, సాధించుకున్న నికర జలాలకే ఎసరు పెడుతున్నారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో జడ్చర్ల మున్సిపాలిటీ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించింది. నాడు కరువుకు నెలవైన ఈ ప్రాంతం.. నేడు బంగారు పంటల మాగాణం అయింది. వేసవిలోనూ చెరువులు అలుగు దుంకుతున్నాయి. జడ్చర్ల నియోజకవర్
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ రానున్న ఎన్నికల్లో మరోసారి షాద్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇప్పటివరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివ�
కృష్ణమ్మ ప్రతి చుక్క నీటినీ సద్వినియోగం చేసుకొనేందుకు రంగం సిద్ధమవుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రస్తుతం నిర్మిస్తున్న 5 రిజర్వాయర్ల ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందించే�
ఉద్దండాపూర్ జలాశయం వద్ద నిర్వహిస్త్తున్న పనుల్లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సర్జిపూల్ లోపల రాతిగోడపై జాలువారుతున్న నీటి బిందువులన్నీ కలిసి కేసీఆర్ ప్రతిరూపాన్ని ఆవిష్కరించాయి.
జిల్లాకు తాగు నీటిని అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతమయ్యాయి. జడ్చర్ల నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఉద్దండపూర్ రిజర్వాయర్ ద్వారా జిల్లాకు తాగునీటి కాలువల నిర్మాణానికి ప్రభుత్వ�