నల్లగొండ జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఇబ్బంది లేదని,ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. ప్రతిఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో
కాకతీయ సప్తాహానికి ముమ్మర ఏర్పాట్లు ఈ నెల 7 నుంచి వారం పాటు ఉత్సవాలు వరంగల్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సామాన్యుల అవసరాలు ప్రాతిపదికగా పాలన సాగించిన కాకతీయులకు ఏడు అంకెతో విడదీయలేని అనుబంధం ఉన్నదన�