ఆర్టీసీ బస్సు టైరు పేలి మహిళకు గాయాలైన ఘటన శుక్రవారం మరికల్లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నారాయణపేట కు వెళ్తుండగా మరికల్ పెద్ద చెరువు �
ఖమ్మం జిల్లాలోని (Khammam) ముదిగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం ఉదయం ముదిగొండ సమీపంలో ఖమ్మం-కోదాడ జాతీయరహదారిపై గ్రానైట్ లోడ్తో వెళ్తున్న డీసీఎం టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుత
Scorpio Flips 6 Times | ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలింది. దీంతో అదుపుతప్పిన ఆ వాహనం డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం ఆ రహదారిపై కారు ఆరుసార్లు పల్టీలు కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల
ఓ భారీ వాహనానికి చెందిన టైర్ పంక్చర్ (Tyre puncture) అయింది. దీంతో దానిని బాగు చేయించడానికి పంక్చర్ షాపుకు తీసుకొచ్చారు. ఇద్దరు వ్యక్తులు దానికి పంక్చ్ వేస్తున్నారు.
రాజేంద్రనగర్ (Rajendra Nagar) పీవీ నరసింహారావు (PV Narasimha rao) ప్లై ఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆరంఘర్ (Aramghar) నుంచి మెహదీపట్నం (Mehdipatnam) వెళ్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది.