జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, విషజ్వరాల పీడితులు పెరుగుతున్నారు. మూడు నెలలుగా సీజనల్ వ్యాధులు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్న�
రాష్ట్రంలోని గురుకుల విద్యార్థుల బాగోగులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో గురుకులాల్లో కలుషిత ఆహారం, పరిసరాల అపరిశుభ్రత వల్ల విద్యార్థులు విష జ్వరాల బారీనపడుతున్నారు.
మండలంలోని గిరిజన తండాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. తండాలు, గ్రామాల్లో దోమల బెడదతోపాటు వాతావరణ కాలుష్యం కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు దగ్డు, జలుబు, టైఫాయిడ్, మలేరియా జ్వరాల బారిన పడుతున్నారు.
తల్లి గోడును ఏ దేవుడు విన్నాడో ఏమో..! లే.. కన్నా లే..! అని పిలువగానే.. తల్లి మాట విని మరికాసేపట్లో మట్టిలో కలిసిపోయేందుకు సిద్ధమైన ఆ చిన్నారి లేచి కూర్చున్నాడు.