మొహర్రం వేడుకల్లో భాగంగా పులి వేషధారణ బొమ్మ కోసం వస్తూ బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎస్ఐ సందీప్ వివరాల ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన జడ గణేశ్ (21), దయ్యాల రాజు కుమార్ (22
అవుట్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొని ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెంచాడు. అబ్దుల్లాప�