ఉగ్రవాదులు పన్నిన ట్రాప్ నుంచి భద్రతా దళాలు త్రుటిలో తప్పించుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. పహల్గాం దాడిలో ఒక నిందితుడైన ఆసిఫ్ ఫౌజీ.. దక్షిణ కశ్మీర్లోని త్రాల్లో ఉన్న తన ఇంటిని వెతుక్కుంటూ భద్రతా దళా�
జమ్మూకశ్మీరులోని కఠువా జిల్లాలో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న యాంటీ టెర్రర్ ఆపరేషన్లో గురువారం ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు వీర మరణం పొందారు.
జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదుల్ని భారత సైన్యం మట్టుబెట్టింది. ఘటనా స్థలంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని సైన్యం తెలిపింది. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి �