ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం గొట్టిపర్తి గ్రామ రైతులు నిరసన తెలిపారు. గతంలో జరిగిన కొన్ని అక్రమాల కారణంగా..
రాష్ట్రంలోని ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై మంగళవారం ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు.
సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగ