నాడు కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన గురుకులాలను.. నేడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరిట రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ ధ్వ�
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను నిర్లక్ష్యం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించటం దారుణమైన చర్య అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు అన్నారు. వెయ్యికి పైగా గురుకులాలను నెలకొల్పి దేశంలోనే ఆద�
నిర్మల్ జిల్లా భైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై జరిగిన దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకుడు తుంగబాలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న