తెలంగాణ విశ్వవిద్యాలయం తొలి నుంచి వివాదాలకు చిరునామాగా నిలిచింది. ఎందరు అధికారులు మారినా గత పరిస్థితి పునరావృతమవుతున్నది. కీలక బాధ్యతల్లోకి ఎవరొచ్చినా సరే అవినీతి ఆగడం లేదు. విద్యార్థుల జీవితాలను, వార�
తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా వెనక్కి తగ్గారు. రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ యాదగిరిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులి చ్చారు. గతంలో రిజిస్ట్రార్ నియామకం విషయంలో పాలక మండలితో
Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంగళవారం వర్సిటీలో దాడులు చేశాయి.
Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో వివాదాలకు తెర పడలేదు.. కొద్ది రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధత తొలగలేదు.. ఎవరెంత చెప్పినా వీసీ రవీందర్ గుప్తా మారట్లేదు. తన తీరు మార్చుకోవట్లేదు. పైగా రోజుకో వివాదం రాజేస్తూ�
Telangana University | ఇన్నాళ్లు వివాదాలతో ‘వీసీ’గిపోయిన తెలంగాణ యూనివర్సిటీలో పాలన గాడిన పడుతున్నది. అటు ప్రభుత్వం, ఇటు పాలక మండలి (ఈసీ) కృషితో పరిస్థితి చక్కబడుతున్నది. అంతా తామే అనుకుని వ్యవహరించిన వారికి, ఒంటెద్ద�