Tirumala | తిరుమల (Tirumala) లో వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య తగ్గింది. రెండు కంపార్టుమెంట్లల( Compartments ) లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు.
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కొండపై ఉన్న 29 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి.
తిరుమల : ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ ఈరోజు విడుదల చేసింది. ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను అందుబాటులో ఉంచింది. శనివారం ఉదయం 9 గంటలకు టైం స్లాట్ సర్వదర్శన టిక�