శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.
అవయవదానం వల్ల మరొకరికి జీవితం ప్రసాదించవచ్చని మరోమారు నిరూపించారు తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం వైద్యులు. వైద్యులు 12వ గుండె మార్పిడి శస్త్ర చికిత్సను పద్మావతి దవాఖానలో విజయవంతంగా పూర
Tirumala | తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు టీటీడీ(TTD) హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సనాతన ధార్మిక సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులన�
దేశంలో తొలిసారిగా పిండమార్పిడి (సరోగసి ) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించిందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆదివారం మీడియా సమావేశంలో ఈవో ధర్మారెడ్డి మాట్లాడ�