ఒకపక్క కళ్లెదుట ఎన్ఎస్పీ కాలువ నిండా నీరు పారుతున్నా.. మరోపక్క తమ పంటలు ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెనుబల్లి మండలంలోని తాళ్లపెంట ఎత్తిపోతల పథకం(టీఎస్ఐడీసీ) కింద పంటలు పండి
ప్రభుత్వ పారదర్శక విధానాలతో తొమ్మిదేండ్లలో రాష్ర్టానికి 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, దీంతో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్�
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, సభ్యులతోపాటు మరో రెండు కార్పొరేషన్లకు చైర్మన్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం నియమించారు. సుదీ ర్ఘ రాజకీయ అనుభవం, తెలంగాణ ఉద్యమంలో మమేకమైన, యువ నాయకులకు స�
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) చైర్మన్గా బీఆర్ఎస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఐడీసీ) చైర్మన్గా నియామకమైన సముద్రాల వేణుగోపాలాచారి హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల తన కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు.