ఏ కష్టం వచ్చినా సంగారెడ్డి ప్రజలకు నేనున్నానంటున్నారు మాజీ ఎమ్మెల్యే, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఈ నెల 21న సీఎం కేసీఆర్ ప్రకటించగా సంగా�
మహిళా సమాఖ్యలకు సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ గొప్ప అవకాశం కల్పించారు. జిల్లాలోని 11ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కొత్తగా నిర్మించనున్న 34 ఆరోగ్య ఉపకేంద్రాల భవన నిర్మాణాలను సమాఖ్యలకు అప్పగిస్తూ �
పేదల ఆరోగ్యానికి మరింత భరోసా లభించనున్నదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.
ప్రజారోగ్యానికి ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ప్రభుత్వ దవాఖా నల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన�