ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలు ఈ నెల 15న ప్రారంభమై, ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మొత్తం 9,51,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Telangana Intermediate board | తెలంగాణ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్కు సంబంధించి ఆలస్య రుసుంతో పరీక్ష ఫీజును చెల్లించేందుకు మరోసారి గడువు పొడిగించారు. రూ. 100 ఆలస్య రుసుంతో ఈ నెల 12వ తేదీ వరకు ఫీజు
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట: సిద్దిపేట స్వచ్ఛబడికి అరుదైన గౌరవం లభించింది. సోమవారం నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో 4 మార్కులతో ఒక వ్యాసరూపంలో స్వచ్ఛబడిపై ప్రశ్న వచ్చ�
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు రాష్ట్రవ్యాప్తంగా 1,443 కేంద్రాలు హాజరుకానున్న 9,07,393 మంది పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లు నిషేధం హైదరాబాద్ మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శుక్రవ
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో పరీక్షలు మొదలుపెట్టి మే మొదటివారం వరకు కొనస�
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్(ఐపీఈ) 2021 ను జులై రెండో వారంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు తెలిపింది. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే ప్రింట్ అయి ఉండటంతో పరీక్షా విధాన�