రాష్ట్రంలోని బడులకు వేసవి సెలవులొచ్చేశాయి. మంగళవారం బడులకు ఆఖరు పనిదినం కాగా, బుధవారం నుంచి వేసవి సెలవులిచ్చారు. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు బడులకు సెలవులుగా పాటించనుండగా, జూన్ 12న పాఠశాలలు తిరిగి పునఃప్రార
ఐర న్, సూక్ష్మపోషకాలతో కూడిన పోషకాహారాన్ని అం దజేయడంలో భాగంగా రాష్ట్రంలోని సర్కారు బడి విద్యార్థులకు రాగిజావను బ్రేక్ఫాస్ట్గా అందజేయ నున్నారు. రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యా ర్థులకు ఏడాదిలో 110 రోజ
వచ్చే విద్యాసంవత్సరానికిగానూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు జతల యూనిఫాంలను ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు జతల యూనిఫాంలు ఇస్తుండగా, తాజాగా మూడు జతలు ఇవ్వాలన్న �
Telangana Schools | కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను ఓపెన్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కార్పొరేట్స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపా�