సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లోఅన్ని వసతులను కల్పించి ప్రైవేటు బడులకు ధీటు గా తీర్చిదిద్దుతున్నారని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం కాట్రియాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్�
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలి ప్రభుత్వ బడుల్లో విద్యాబోధనపై విద్యార్థుల తల్లిదండ్రుల తో ప్రత్యేక సమావేశాలు రామాయంపేట/ చేగుంట, ఆగస్టు 27 : ప్రభుత్వ పాఠశా లల్లో ఉపాధ్యాయులు చేపడుతున్న విద్యాబోధన, ఆం�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మన ఊరు - మన బడి’తో రాష్ట్రంలోని సర్కారు బడులకు మహర్దశ పట్టనున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య బోధిస్తుండటంతో ఈ విద్యా సంవత్సరంలో నూతన ప్రవేశాలు భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుండటంలో గవర్నమెంట్ స్కూళ్లకు విద్యార్థులు క్యూ కడు�
తెలంగాణ ఏర్పాటుకు ముందు సంక్షేమ వసతి గృహాల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నంతో భోజనం చేయలేక విద్యార్థులు అవస్థలుపడేవారు. కొందరు విద్యార్థులు ఉపవాసంతో పాఠశాలకు వెళ్లేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప