TS EdCET 2024 | టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ గురువారం నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో జరిగే ఈ పరీక్షకు 33,789 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ ఏడాది పరీక్షను మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తున్నది.
TS EdCET | ఎస్ ఎడ్సెట్-2024 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని తల్లా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవ
TS EdCET | రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మార్చి 4వ తేదీన టీఎస్ ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ను విడుదల చేయనున్�