హైదరాబాద్ : పారిస్కు ఈఫిల్ టవర్.. దుబాయ్కు బూర్జు ఖలీఫా ఎలాగో హైదరాబాద్కు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముఖ్యమ
హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జస్టిస్ ఎన్.వి
హైదరాబాద్ : హైకోర్టు, ఇతర దిగువ కోర్టులకు హాజరయ్యే న్యాయవాదులకు లాక్డౌన్ సమయంలో మినహాయిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. తమ �
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ చొరవతో తలసేమియా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ఊరట లభించింది. తలసేమియా రోగులకు సరైన సమయానికి రక్తమార్పిడి ఎంత ముఖ్యమో తెలిసిందే. లాక్డౌన్ నేపథ్యంలో ఈ పా�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర ప్రయాణానికి పోలీస్ శాఖ జారీచేసే ఈ-పాస్ తప్పనిసరి అని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. �
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుననుసరించి లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులను రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో రేపటి నుండి పది రోజులపాటు ప్రభుత్వం లాక్�
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఇల్లందకుంట గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తి కొవిడ్ 19 కారణంగా నాలుగు రోజుల క్రితం మరణించాడు. కాగా మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ కూడా ముందుకు రాలేదు .ఈ �
హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు తమ ఆరోగ్య పరిరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ లు, ఎ
హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి నేడు రెండో డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్ను తీసుకున్నారు. నగరంలోని అంబర్పేట అర్బన్ హెల్త్ సెంటర్లో డీజీపీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ను తీసుకున్నారు. మెడ