ఒక గ్రామంలో జాతర జరుగుతున్నది. ఆ జాతరకు ఊళ్లోని పదేండ్లలోపు పిల్లలంతా ఏదో ఒక వేషం వేస్తారు. ఆ సమయంలో అక్కడ గుమికూడిన గ్రామస్తుల్లో ‘ఏ దేవుడు గొప్ప?’ అనే చర్చ మొదలైంది. ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్న మేకప్ చేస�
హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకే ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈని ఎంతో కష్టపడి తీసుకువచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎలక్ట�
Navneet Rana | మహారాష్ట్రలోని అమరావతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవనీత్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘మోదీ వేవ్’ లేదని ఆమె అన్నారు.
తప్పుడు వార్తల యుగంలో నిజం బాధితురాలిగా మారిందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల నిజాన్ని వాస్తవాల ఆధారంగా నిర్ధారించుకోవడం లేదన్నారు.
జిల్లాలోని పలు గ్రామాల్లో గాంధీ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రుద్రూర్ మండలకేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధ�
న్యూఢిల్లీ: ఓవైపు కరోనాతో భీకర పోరాటం జరుగుతుంటే మధ్యలో బ్లాక్ ఫంగస్ వచ్చి దూరింది. తర్వాత యెల్లో, వైట్ అని రకరకాల రంగుల్ల్లో ఈ ఫంగస్లు కనిపించడం మొదలైంది. కానీ బ్లాక్ ఫంగస్ ఒక్కటే నోటిఫైడ్ జాబితాకు ఎక్క
‘సత్యం, శాంతి, అహింస’ అనేవి సాధారణంగా కలిపి వాడే పదాలు. వాటి లక్ష్య, లక్షణాల సంబంధం అలాంటిది. ఉన్నది ఉన్నట్టుగా చూడటమూ, చెప్పడమూ, దాని ఆధారంగా నడచుకోవడం సత్యం. ఆర్ష దర్శనం, ధర్మం పరమాశయమే సత్యపాలన. ఈ సత్య చిన�