మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల ఆవరణలో ఈ నెల 7న నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని చెన్నూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
చెన్నూర్ పట్టణంతో పాటు చుట్టు పక్క గ్రామాల్లో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని మైదానంలో తమ ప్రాక్టీసును కొనసాగిస్తుంటారు. వివిధ పోటీలను కూడా నిర్వహిస్తుంటారు. ఉదయం
మంచిర్యాల జిల్లా నేతలతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల్లో నిర్దేశిత అభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేసేందుకు చొరవ చూపాలని మంచిర్యాల జిల్లా నేతలకు మున్సిపల్శాఖ మంత్�