యూసుఫ్గూడ రోడ్డు విస్తరణపై కౌన్సిల్లో గళమెత్తిన కార్పొరేటర్లు రెండ్రోజుల్లో విచారణ జరిపిస్తామని మేయర్ హామీ బంజారాహిల్స్, డిసెంబర్ 18 : యూసుఫ్గూడ చౌరస్తా నుంచి రహ్మత్నగర్ దాకా రోడ్డు విస్తరణ పన�
బీజేపీ అధిష్టానంపై రగిలిపోతున్న కార్పొరేటర్లు ఏడాది దాటినా ఫ్లోర్లీడర్ ఎంపిక ఊసెత్తని బీజేపీ అధిష్ఠానం అంతర్గత అసంతృప్తితోనే విధ్వంస కాండగా మారిన నిరసన వర్గాలుగా చీలిపోయి, పోటీపడి మరీ రణరంగం సృష్ట�
బంజారాహిల్స్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన బీజేపీ కార్పొరేటర్ల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం
GHMC | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలన