ఖమ్మం : సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని, అడిగిన వెంటనే గ్రానైట్ పరిశ్రమను ఆదుకుని జీవం పోశారని తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అన్నారు. గ్రా
Minister Jagadish Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ‘చెత్తగాళ్లకు వచ్చేదే చెత్త ఆలోచనలే వస్తాయి..
హుజూరాబాద్లో గెలిచేది మనమే రాష్ట్రంలో టీఆర్ఎస్ను కొట్టే శక్తి ఎవరికీ లేదు దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు మనల్ని చూసి పాఠాలు నేర్చుకొంటున్న దేశం మనం చేసిన పనులు ప్రజలకు చెప్పుకోవాలె ముందస్తు ఆ�
ఆర్కేపురం : తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, కుంటలు నిండి ఉభయ గోదావరి లా తలపిస్తోందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షునిగా నియమించబడిన పెండ్యాల నగేష్�
మెహిదీపట్నం : పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని,అన్నీ వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందచేస్తున్న పథకాలతో లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ రావు అన్న�
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పార్టీ�
వరంగల్ : వరంగల్ నగరాన్ని మెడికల్ హబ్గా అభివృద్ధి చేయడంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 21న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్ర
హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును.. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలించేందుకు జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను తానే స్వయంగా చేపడు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్కు చేరుకున్నారు. రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్భవన్లో గవర్నర్తో కలిసి సీఎం కేసీఆర్ సుప్రీంకోర
జగిత్యాల: మెట్పల్లిలోని రేగుంటలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్ప
హైదరాబాద్: కొత్త రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డు
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది.ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఉదయం 6 గంటల నుం
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కాగా, స�