Mouth Cancer | వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం ఆరోగ్య సరంక్షణ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు. దీన్ని అధిగమించడంలో ఆధునిక సాంకేతికతలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స�
దేశ ఐటీ రంగంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రగామి విద్యాసంస్థగా మారి, 25 ఏండ్లలో ఎన్నో మైలురాళ్లను దాటిందని విద్యాసంస్థ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు.
బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ వెళ్లారు. ఇందులో భాగంగా సుమారు 60 మంది విద్యార్థులు గురువారం హైదరాబాద్లోని ఇన్ఫోసిస్ క్యాంపస్, జూరస్ టెక్నాలజీస్ను సందర్శించారు. అక్కడ నిర్వహించ
ఇంటర్నేషనల్ కాలేజియేట్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్ (ఐసీపీసీ)లో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్ర తిభ చాటారు. ప్రతి సంవత్సరం 111 దేశాల నుంచి మూడువేల కంటే ఎక్కు వ విశ్వవిద్యాలయాలకు చెందిన 50 వేల మంది విద్యార్థు�
చిన్నాచితకా ఉద్యోగాలు కాకుండా.. కంపెనీలు స్థాపించి పది మందికి ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీ) ఐ�
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బాసర ఆర్జీయూకేటీలోని ఒక్కో సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తున్నది. విద్యార్థుల ప్రధాన డిమాండ్ అయిన ల్యాప్టాప్ల పంపిణీపై దృష్టిసారించింది.