‘కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైంది. రాష్ట్రంలోని సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం అం దించలేని దుస్థితిలోకి వెళ్లిపోయింది. విద్యార్థుల పొట్ట కొడుతరా..? కడుపులు మాడుస్తరా..? ఇదేం ప్రభుత్వం’ అని �
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 2కే రన్ నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు, నర్సాపూర్ పట్టణంలో పద్మజ దవాఖాన నుంచి అల్లూరి సీతార�
గిరిజన సంక్షేమ పాఠశాలలు గిరిజన విద్యార్థులకు వరంగా మారాయి. నిరుపేద గిరిజన విద్యార్థులకు కార్పొరేటు స్థాయిలో విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.
రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలలకు చెందిన 27 మంది విద్యార్థులు మాస్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు పొందారు. వారి విజయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.