గిరిజనులు తమ సమస్యలపై సమర్పించిన అర్జీల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో పీవో దరఖాస్తులు �
‘గిరిజనుల ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి కావాలి.. గిరిజన సీఆర్టీల సమస్యలు పట్టవా?, వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఏటూ
లగచర్ల ఘటన, గిరిజన సమస్యలు, ఎన్నికల హామీలను అమలు చేయాలని గిరిజన రైతుల కోరిక మేరకు ఈ నెల 20న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 15 వేల మంది రైతులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్న
పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని మంగళవారం భారతీయ గోర్ బంజారా నాయకులు సచివాలయాన్ని ముట్టడించారు. సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేశారు.