ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కలెక్టర్ కార్యాలయం కుప్పకూలింది. 60ఏండ్ల క్రితం నిర్మించిన ఈ కలెక్టరేట్ భవనంలో రెవెన్యూతోపాటు ఇతర శాఖల కార్యాలయాలు కొనసాగుతున్నా�
‘ఇరవై ఏండ్లుగా ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నాం. 2005 నుంచి జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో డాటా ఎంట్రీ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. మా యవ్వనమంతా ప్రభుత్వానికే ధారపోశాం. ఇప్పుడు మాక
రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కే నీరజ చేస్తున్న విచారణపై విమర్శలు వస్తున్నాయి. ఓ ఉన్నతాధికారిగా విచారణ చేయడం అభినందనీయమే అయినా.. విచార�
రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీతోపాటు వేములవాడ సబ్ ట్రెజరీ కార్యాయాల్లో జరుగుతున్న అవినీతి బాగోతంపై సోమవారం ‘నమస్తే తెలంగాణ’ కథనం సంచలనం రేపింది. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీయడం
అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖునే వేతనాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించింది. మ్యానిఫెస్టోలోనూ ఆ హామీని పొందుపరించింది. కానీ, ఆ పార్టీ అధి�
హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనులు సాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి పనులు చేయిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.