రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని మాజీ మంత్రి, బా ల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ట్రాన్స్కో అధికారులకు సూచించారు.
ట్రాన్స్కో వరంగల్ జోనల్ చీఫ్ ఇంజినీర్పై ఆ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న అన్ని వర్గాల ఉద్యోగులు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ట్రాన్స్కో జోనల్�
పంటల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలకు తగిలి ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన జెల్ల పెద్ద ముత్తన్న (60) పొలంలో మందు చల్లేందుకు వెళ