Fire breaks | దేశంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని మైసూర్ నుంచి బెంగళూరు మీదుగా ఉదయ్పూర్ వెళ్తున్న (Mysuru-Udaipur express train) హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలు (Humsafar Express train) ఇంజిన్లో మంటలు (train engine) చెలరేగాయి.
పొలాల మధ్యలో రైలు ఇంజిన్ కనిపించడంతో స్థానికులు, అధికారులు అవాక్కయ్యారు. అది అక్కడికి ఎలా వచ్చిందబ్బా! అని ఆశ్చర్యపోయారు. బీహార్లోని గయ జిల్లా, రఘునాథ్పుర్ గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. వజీర్�
Vande Bharat | బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఒక వందే భారత్ రైలు ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గ మధ్యలో ఆగి�
Bapatla Railway Station |మతిస్థిమితం లేని బాలుడు చర్య వల్ల పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజిన్పైకి ఎక్కిన బాలుడికి పైన విద్యుత్ లైన్లతో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
బీహార్లో విచిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ రైలు ఇంజిన్, బ్రిడ్జి చోరీ కాగా.. తాజాగా రెండు కిలోమీటర్ల మేర రైలు పట్టాలను దొంగలు ఎత్తికెళ్లిన ఘటన సమస్తిపూర్ జిల్లాలో చోటుచేసుకున్నది.
బీహార్లో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రైలింజన్లు, వంతెనలు ఎత్తుకుపోతూ చౌర్యంలో కొత్త పోకడలు పోతున్నారు. ఇటీవల ముజఫర్పూర్లోని ఓ ఇనుప తుక్కు గోడౌన్పై పోలీసులు దాడి చేసినప్పుడు 13 బస్తాల రైల
భోపాల్: సెల్ఫీ కోసం రైలు ఇంజిన్ పైకెక్కిన యువకుడు కరెంట్ షాక్తో మరణించాడు. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. 16 ఏళ్ల సుహైల్ మన్సూరీ గురువారం స్థానిక రైల్వే స్టేషన్కు వెళ�