Exit Polls | కర్ణాటకలో పట్టును బీజేపీ నిలుపుకోనున్నట్లు తెలుస్తున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఈసారి అధిక సీట్లు గెలుచుకోనున్నది.
న్యూఢిల్లీ: తొలి స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్, మూడో దశ ట్రయల్స్కు బయలుదేరింది. వివిధ పరిస్థితులలో ఈ యుద్ధ నౌక ఎలా పని చేస్తుందో అన్న నిర్దిష్ట రీడింగుల నమోదు, సంక్లిష్టమైన యుక్తులు, సముద్రపు విన్యాస
వాషింగ్టన్: కరోనావైరస్ ను నిరోధించడానికి ప్రముఖ ఫార్మా దిగ్గజం ఫైజర్ మరో కొత్త ఔషధాన్ని రూపొందించింది. ఈ మందును ప్రయోగించగా 89శాతం వరకు వ్యాధి తీవ్రతను తగ్గించినట్లు ఫలితాలు చెబుతున్నాయి. అక్టోబర్ లో కర�
Galleri Test | ప్రపంచంలోనే తొలిసారిగా వేగవంతమైన, సరళమైన ‘గ్యాలరీ’ రక్త పరీక్షకు బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) శ్రీకారం చుట్టింది. ఇది లక్షణాలు కనిపించే ముందు 50 రకాల క్యాన్సర్లను గుర్తించనుండగా.. బ్రిటన్ �
లక్నో: యూపీలో జరిగిన పార్టీరహిత పంచాయితీ ఎన్నికల్లో బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఆధిక్యత సాధించింది. నేరుగా పార్టీలు రంగంలోకి దిగకుండా తాము బలపరిచే అభ్యర్థులను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపాయి. జిల్లా పంచాయ�