ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఆదివారం వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు బాలురు మృతిచెందారు. రెండు చోట్ల అన్నదమ్ములే మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల �
కామారెడ్డి జిల్లాలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. సోమవారం రాత్రి, మంగళవారం వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కారు, బైకు ఢీకొని ఇద్దరు, బైక్, ట్రాక్టర్ ఢీకొని ఒకరు, లారీ, బైక్ ఢ�