ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వానలకు తోడు ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం పడకేయడంతో మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు.
మామిడిగూడెంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయంటూ శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘మంచం పట్టిన మామిడిగూడెం’ శీర్షికన కథనం ప్రచురితమయ్యింది. ఇందుకు యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు శుక్రవారం మామిడిగూడెం గ్రామాన�
జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పారిశుధ్యం అధ్వానంగా మారడం, ప్రభుత్వం పట్టించుకోపోవడంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వైరల్ ఫీవర్ వచ్చిన జనంతో దవాఖానలు కిటకిటలాడుతున్నాయి.
MLA Sabita Reddy | నియోజకవర్గంలో విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.