నిత్యం వందలాది మంది పర్యాటకులు వచ్చే పహల్గాం లాంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతంలో లేసమాత్రమైన భద్రత కూడా ఎందుకు లేదు? అక్కడ కనీసం చిన్నపాటి మెడికల్ కిట్ కూడా ఎందుకు అందుబాటులో లేదు?
బుద్ధవనం అద్భుత పర్యాటక ప్రాంతమని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో రిజర్వాయర్లు టూరిస్టు డెస్టినేషన్గా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఇందుకోసం 1500 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం మల్లన్నసాగర్ ప్రారంభం అనంతరం బహిరంగసభ
యాదాద్రి భువనగిరి : దేశంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా యాదాద్రి దేవాలయం మారబోతున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సతీ సమ�