తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల సరిహద్దు పూర్తిగా అటవీప్రాంతంలో ఉన్న గుబ్బుల మంగమ్మ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది. ఆలయంపై జాలువారే జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు పర్యాటకశోభ సంతరించుకోనున్నది. చెరువు పరిరక్షణతో పాటు సుందరీకరణకు కావాల్సిన నిధుల విషయంలో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని హెచ్ఎండీఏ అధికారులను రాష్ట్ర సర్కార్ ఆదేశించింది. చెర�
మల్లన్న సాగర్ అటవీ ప్రాంతం ఇప్పడు ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసేందుకు ముస్తాబవుతున్నది. మల్లన్న వనం పేరుతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయి.